Tuesday, 27 April 2021

తెలంగాణలో కొత్తగా 10వేలు దాటిన కరోనా కేసులు: పెరిగిన మరణాలు

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో రోజు రోజుకు మరింతగా కరోనా కేసులు పెరిగిపోతున్నాయి. గడిచిన 24 గంటల్లో(సోమవారం రాత్రి 8గంటల వరకు) 10వేలకుపైగా కరోనా కేసులు నమోదయ్యాయి. సోమవారం రాత్రి 8 గంటల వరకు 99,638 పరీక్షలు నిర్వహించగా.. 10,122 కరోనా కేసులు వెలుగుచూశాయి. తాజాగా, నమోదైన 10,122 కేసులతోపాటు మొత్తం కేసుల సంఖ్య 4,11,905కి చేరింది. మరోవైపు

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3xpUifR
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour