Tuesday, 27 April 2021

ఏపీ, తెలంగాణలో 4 రోజులపాటు వర్షాలు: ఈదురుగాలులు, పిడుగులు పడే అవకాశం

న్యూఢిల్లీ: భారతదేశంలోని పలు ప్రాంతాల్లో రానున్న వారం రోజులపాటు వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ కేంద్రం(ఐఎండీ) వెల్లడించింది. దక్షిణ, మధ్య, ఈశాన్య ప్రాంతాల్లో ఏప్రిల్ 26-30 వరకు వాతావరణం తడిగా ఉంటుందని వాతావరణ శాఖ తెలిపింది.

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3vn2ATT
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour