Tuesday, 27 April 2021

రంజాన్ ఉపవాస దీక్షలు చేస్తూనే, హిందూ కరోనా మృతులకు ముస్లింల అంత్యక్రియలు.. రియల్ వారియర్స్ !!

కరోనా మహమ్మారి సంక్షోభ సమయంలో భారతదేశంలో ఊహించని పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. కొన్నిచోట్ల మానవత్వం ప్రశ్నార్థకంగా మారుతుంది.మరికొన్ని చోట్ల మానవత్వం వెల్లివిరుస్తోంది. కులమతాలకు అతీతంగా కరోనా కష్టకాలంలోసాటివారిని ఆదుకోవాలన్న భావన చాలామందిలో కలగడం ఈ సమయంలో ప్రధానంగా కనిపిస్తుంది.

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/2QzG0sn
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour