Tuesday, 27 April 2021

టీడీపీ నేత మురళీ మోహన్ కు జగన్ సర్కార్ భారీ షాక్ .. జయభేరి కన్స్ట్రక్షన్స్ కు రూ1.5 కోట్లు ఫైన్

ప్రముఖ సినీ నటుడు మాజీ ఎంపీ టిడిపి నేత మురళీ మోహన్ కు ఏపీ సర్కార్ షాక్ ఇచ్చింది. మురళీమోహన్ కు సంబంధించిన జయభేరి కన్స్ట్రక్షన్స్ కు భారీ జరిమానా విధించింది. ఆంధ్ర ప్రదేశ్ శాసన రాజధాని అమరావతిని ఆనుకుని ఉండే కుంచనపల్లిలో జయభేరి కన్స్ట్రక్షన్ నిర్మించిన భవనాలు నిబంధనలకు విరుద్ధంగా నిర్మించారని పేర్కొన్న అధికారులు ఒకటిన్నర

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3dSWrZx
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour