జకర్తా: ఇండోనేషియాలో క్రియాశీలకంగా ఉన్న అతిపెద్ద అగ్నిపర్వతం పేలింది. ఇండోనేషియా కాలమానం ప్రకారం.. మంగళవారం తెల్లవారు జామున ఇది పేలిపోయింది. గత ఏడాది ఆగస్టు నుంచి నివురుగప్పిన నిప్పులా ఉంటూ వస్తోన్న మౌంట్ సైనాబంగ్ (Mount Sinabung) అగ్నిపర్వతం పేలుడు తీవత్ర కొన్ని కిలోమీటర్ల మేర ప్రభావాన్ని చూపింది. 13 సార్లు బూడిదను ఆకాశంలోకి ఎగజిమ్మంది. రెండోసారి
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/382JoS3
https://ift.tt/eA8V8J
Subscribe to:
Post Comments (Atom)
NEWS UPDATED
విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!
విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...
https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour
-
దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది . కరోనా సెకండ్ వేవ్ కరాళ నృత్యం చేస్తుంది. కరోనా మహమ్మారి నుండి కాపాడుకోండి అని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్...

No comments:
Post a Comment