Monday, 1 March 2021

చంద్రబాబుకు ఎస్ఈసి వరుస షాకులు ... ఏపీలో ఇప్పుడు నిమ్మగడ్డ వర్సెస్ టీడీపీ !!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతున్న ఎన్నికల్లో రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ టీడీపీ అధినేత చంద్రబాబుకు అనుకూలంగా ఎన్నికలను నిర్వహిస్తున్నారని వైసీపీ నేతలు మొదట్నుంచి ఆందోళన వ్యక్తం చేస్తున్న విషయం తెలిసిందే. అయితే అందుకు భిన్నంగా నిమ్మగడ్డ రమేష్ కుమార్ టిడిపి నేతలకు వరుస షాకులు ఇస్తున్నారు. జగన్ లా కాదు చంద్రబాబు ధర్నాలు

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/2OeMDyC
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour