Monday, 1 March 2021

కష్టకాలంలో ఏపీ , తెలంగాణా రాష్ట్రాలకు గుడ్ న్యూస్ చెప్పిన కేంద్రం .. జీఎస్టీ పరిహారం విడుదల

కరోనా సంక్షోభంతో పాటుగా, తెలుగు రాష్ట్రాల్లో తలెత్తిన ఆర్థిక ఇబ్బందుల నుంచి బయట పడడానికి కేంద్రం సహకారం అందించాలని కోరిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో రెండు తెలుగు రాష్ట్రాలకు కేంద్రం మరోమారు గుడ్ న్యూస్ చెప్పింది. రాష్ట్రాలకు 18వ విడత జీఎస్టీ పరిహారం కింద నాలుగు వేల కోట్ల రూపాయలను విడుదల చేసింది. ఇరవై మూడు

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/38inGd9
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour