Wednesday, 10 March 2021

విశాఖ ఉక్కుపై సంచలనం: ఉద్యమానికి తెలంగాణ మద్దతు -రాష్ట్ర ప్రభుత్వాలనూ మోదీ అమ్మేస్తాడు: KTR

విశాఖపట్నం స్టీల్ ప్లాంటుకు సంబంధించి మరో సంచలన పరిణామం చోటుచేసుకుంది. ఉక్కు కర్మాగారాన్ని ప్రైవేటీకరించాలన్న కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని తెలంగాణ ప్రభుత్వం ఖండించింది. ప్లాంట్ పరిరక్షణ కోసం కార్మికులు, ఉద్యోగులు, స్థానికులు చేస్తోన్న ఉద్యమానికి తెలంగాణ ప్రభుత్వం సంఘీభావం తెలిపింది. అవసరమైతే వైజాగ్ వెళ్లి నేరుగా ఉద్యమంలో పాల్గొంటామని తెలంగాణ ఐటీ, మున్సిపల్ శాఖల మంత్రి కేటీఆర్

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3rzB301
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour