Wednesday, 10 March 2021

చిత్తూరు జిల్లా వైసీపీ పెద్ద తలకాయనే టార్గెట్ చేశారా?: రోజా ఘాటు వ్యాఖ్యల ఆంతర్యమేంటీ?

చిత్తూరు: చిత్తూరు జిల్లా రాజకీయాల్లో ఫైర్ బ్రాండ్ ముద్ర ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శాసన సభ్యురాలు, ఏపీఐఐసీ ఛైర్‌పర్సన్ ఆర్‌కే రోజా.. మరోసారి తనదైన శైలిలో వ్యాఖ్యలు చేశారు. తనను ఓడించడానికి సొంత పార్టీ నేతలే కుట్ర పన్నారంటూ 2019 నాటి ఎన్నికల సమయంలో వ్యాఖ్యానించిన ఆమె.. అదే తరహాలో మళ్లీ విమర్శలు గుప్పించారు. తన

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/2OFwXoA
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour