Wednesday, 10 March 2021

కోర్టులో జడ్జిపై చెప్పు విసిరిన అండర్ ట్రయల్ ఖైదీ... రెండేళ్ల కఠిన కారాగార శిక్ష....

మహారాష్ట్రలోని థానే కోర్టులో ఓ కేసు విచారణ సందర్భంగా జడ్జిపై దాడి చేసిన అండర్ ట్రయల్ ఖైదీకి అదే జడ్జి రెండేళ్ల కఠిన కారాగార శిక్ష విధించారు. ఇలాంటి చర్యలను కోర్టు తీవ్ర నేరంగా పరిగణిస్తుందన్నారు. వివరాల్లోకి వెళ్తే.. మహారాష్ట్రలోని నేవీ ముంబైకి చెందిన గణేశ్ లక్ష్మణ్ గైక్వాడ్ (35) ఓ కేసులో అండర్ ట్రయల్ ఖైదీగా

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3ryJvfL
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour