Friday, 5 March 2021

ఎన్నికల వేళ..కేరళ సీఎం మెడకు గోల్డ్ స్మగ్లింగ్ కేసు: అరబిక్ భాషతో లింక్: రూ. కోట్ల కమీషన్

తిరువనంతపురం: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన కేరళ గోల్డ్ స్మగ్లింగ్ కేసు వ్యవహారం.. అటు తిరిగి, ఇటు తిరిగి. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి పినరయి విజయన్ మెడకు చుట్టుకుంది. ఈ కేసులో ప్రధాన నిందితురాలిగా ఆరోపణలను ఎదుర్కొంటోన్న స్వప్న సురేష్.. స్టేట్‌మెంట్‌ తాజాగా కేరళ హైకోర్టు సమక్షానికి చేరింది. దీనికి సంబంధించిన సమగ్ర నివేదిక, అఫిడవిట్‌ను కస్టమ్స్ అధికారులు

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/2Pw9hTP
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour