Friday, 5 March 2021

బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు అరెస్ట్: ఏటిగడ్డ కిష్టాపూర్‌లో హైటెన్షన్...భారీగా మోహరించిన పోలీసులు...

సిద్దిపేట జిల్లా ఏటిగడ్డ కిష్టాపూర్‌లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. మల్లన్నసాగర్ ముట్టడికి బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు పిలుపునివ్వడంతో పోలీసులు ఎక్కడికక్కడ ఆ పార్టీ కార్యకర్తలను అరెస్ట్ చేస్తున్నారు. ఏటిగడ్డ కిష్టాపూర్ బయలుదేరిన రఘునందన్ రావును మార్గమధ్యలోనే అడ్డుకుని అరెస్ట్ చేశారు. బీజేపీ కార్యకర్తలను కూడా అదుపులోకి తీసుకుని దౌల్తాబాద్ పీఎస్‌కు తరలించారు. ఈ క్రమంలో పోలీసులకు,ఎమ్మెల్యేకు

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/2NUntWx
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour