Friday, 5 March 2021

సుశాంత్ సింగ్ డ్రగ్స్ కేసులో ఎన్సీబీ చార్జిషీట్‌ దాఖలు..200 మంది వాంగ్మూలాలతో పాటు పలు షాకింగ్ అంశాలు

సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణానికి లింక్ ఉన్న డ్రగ్స్ కేసులో నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్‌సిబి) 11,700 పేజీల చార్జిషీట్‌ను ముంబై ప్రత్యేక కోర్టులో శుక్రవారం దాఖలు చేసింది. స్వయంగా ఎన్సీబీ చీఫ్ సమీర్ వాంఖడే ఈ చార్జ్ షీట్ దాఖలు చేశారు . 2020 జూన్‌లో సుశాంత్ మరణించిన దాదాపు ఒక సంవత్సరం తరువాత, ఎన్‌డిపిఎస్

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3rklUj0
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour