Thursday, 11 March 2021

నిరంకుశత్వానికి భారత్‌- భారీగా దేశద్రోహం, పరువునష్టం కేసులు- స్వీడన్ రిపోర్ట్‌ షాకింగ్‌

భారత్‌లో తాజాగా చోటు చేసుకుంటున్న పరిణామాలపై అంతర్జాతీయంగా ఆందోళన వ్యక్తమవుతున్న నేపథ్యంలో స్వీడన్‌కు చెందిన వీ-డెమ్‌ ఇన్‌స్టిట్యూట్‌ తన ప్రజాస్వామ్య నివేదికలోనూ ఇవే అంశాల్ని ప్రస్తావించింది. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం నుంచి ఎన్నికల నిరంకుశత్వానికి భారత్‌ మరలుతోందంటూ తన తాజా నివేదికలో పేర్కొంది. ఇందుకు పలు కారణాలను సోదహరణంగా వివరించింది. తద్వారా భారత్‌లో ప్రజాస్వామ్యం ఉపఖండంలోని

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3vbsXwF
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour