Thursday, 11 March 2021

దీదీపై దాడి: బెంగాల్‌లో రాజకీయ దుమారం... డ్రామా అంటున్న బీజేపీ.. కుట్ర అంటున్న టీఎంసీ...

పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీపై దాడి రాజకీయంగా తీవ్ర దుమారం రేపుతోంది. కుట్రపూరితంగానే ఈ దాడి జరిగిందని తృణమూల్ కాంగ్రెస్ వర్గాలు ఆరోపిస్తుండగా... రాజకీయ లబ్ది కోసమే మమత అబద్దాలు ప్రచారం చేస్తున్నారని బీజేపీ వర్గాలు ఆరోపిస్తున్నాయి. దాడికి ఎన్నికల కమిషనే బాధ్యత వహించాలని టీఎంసీ డిమాండ్ చేస్తోంది. మరోవైపు మమతపై ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3qDGXMh
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour