Thursday, 11 March 2021

ఎన్నాళ్లకెన్నాళ్లకు.. ఎట్టకేలకు తల్లి చెంతకు గీత... అప్పట్లో సుష్మా చొరవతో పాక్ నుంచి భారత్‌కు...

చిన్నతనంలోనే తప్పిపోయి.. అనుకోని పరిస్థితుల్లో పాకిస్తాన్ చేరి... 15 ఏళ్ల తర్వాత తిరిగి స్వదేశం ఇండియాకు చేరిన గీత గుర్తుందా...? ఐదేళ్ల క్రితం అప్పటి విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ చొరవతో భారత్ చేరిన గీత... ఎట్టకేలకు తన కుటుంబ సభ్యులెవరో తెలుసుకోగలిగింది. గత ఐదేళ్లుగా బిహార్,ఉత్తరప్రదేశ్,మహారాష్ట్ర,తెలంగాణ రాష్ట్రాల్లో ఆమె కుటుంబ మూలాల కోసం వెతుకుతుండగా ఎట్టకేలకు

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3epB0A9
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour