Thursday, 18 March 2021

దేశంలో దుశ్శాసన రాజ్యం- బీజేపీ దుశ్శాసనుల కర్మాగారం-మమత తీవ్ర వ్యాఖ్యలు

పశ్చిమబెంగాల్‌ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో బీజేపీ, తృణమూల్‌ కాంగ్రెస్‌ మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. బీజేపీని ఎట్టి పరిస్ధితుల్లో అదికారం చేపట్టకుండా అడ్డుకునే క్రమంలో మమతా బెనర్జీ సర్వశక్తులు ఒడ్డుతున్నారు. కాలి గాయంతోనే ప్రస్తుతం ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్న మమత.. వీల్‌ఛైర్‌లో కూర్చునే బీజేపీపై నిప్పులు చెరుగుతున్నారు. మమతా బెనర్జీ మేనిఫెస్టోలో వైఎస్ జగన్ స్కీమ్:

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3rZm13Q
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour