Thursday, 18 March 2021

కరోనా విలయంలో అద్భుతం -కొవిడ్‌ యాంటీ బాడీస్‌తో తొలి శిశువు జననం -తల్లి వ్యాక్సిన్ తీసుకోగా

దాదాపు 16 నెలలుగా ప్రపంచాన్ని పట్టి పీడిస్తోన్న కరోనా మహమ్మారిపై యావత్ మానవాళి అవిశ్రాంతంగా పోరాడుతున్నది. రోజులు గడిచేకొద్దీ కొత్త వేరియట్ల రూపంలో వైరస్ వ్యాప్తి కొనసాగుతూనే ఉన్నది. దానికి విరుగుడుగా వ్యాక్సినేషన్ ప్రక్రియ కూడా ఊపందుకుంది. ఈక్రమంలో ఓ అద్భుతంగా సంఘటన ఆవిష్కృతమైంది. ప్రపంచంలోనే తొలిసారిగా కొవిడ్ యాంటీ బాడీస్‌తో ఓ శిశువు భూమిపై అడుగు

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3bYOst7
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour