Thursday, 18 March 2021

చేయి దాటి పోయినట్టే: 10 జిల్లాలకు విస్తరించిన నైట్ కర్ఫ్యూ: పార్కులకు తాళాలు

చండీగఢ్: దేశవ్యాప్తంగా కరోనా వైరస్ మహమ్మారి మరోసారి కోరలు చాస్తోంది. రెక్కలు విరుచుకుంటోంది. నిన్న, మొన్నటి దాకా మహారాష్ట్రకే పరిమితమైన కరోనా కేసుల పెరుగుదల.. క్రమంగా పొరుగు రాష్ట్రాలకు వ్యాపించింది. మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, గుజరాత్, పంజాబ్, హర్యానా, ఉత్తర ప్రదేశ్, రాజస్థాన్ వంటి రాష్ట్రాల్లో కరోనా వైరస్ చాపకింద నీరులా విస్తరించింది. పరిస్థితి అదుపు తప్పినట్టే కనిపిస్తోంది.

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3cJ53QH
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour