Friday, 5 March 2021

ఏపీ ఎంపీటీసీ, జడ్పీటీసీ రీ నోటిఫికేషన్ పై విచారణ వాయిదా.. కౌంటర్ దాఖలుకు ఎస్ఈసికి ఆదేశం

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎంపీటీసీ, జడ్పిటిసి ఎన్నికలను గతంలో నిలుపుదల చేసిన దగ్గర నుండి నిర్వహించాలని రాష్ట్ర ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఫిబ్రవరి 18న ప్రొసీడింగ్స్ కూడా ఇచ్చింది. దీనిపై ఏపీ లోని ప్రతిపక్ష పార్టీల నాయకులు తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. గత స్థానిక సంస్థల ఎన్నికల సమయంలో పెద్ద ఎత్తున అక్రమాలు

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/30bFLoA
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour