Friday, 5 March 2021

వైఎస్ జగన్ సంచలనం: సోషల్ మీడియాలో ఇష్టానుసారంగా పోస్టులు కుదరవిక: కట్టడిపై

అమరావతి: రాష్ట్రంలో కొద్దిరోజులుగా ఇష్టానుసారంగా నకిలీ వార్తలు వెల్లువెత్తుతోన్నాయని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. ప్రత్యేకించి- ఎన్నికల సమయం వచ్చేసరికి కుప్పలు తెప్పలుగా సోషల్ మీడియా వేదికగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఫేక్ న్యూస్ పుట్టుకొస్తోన్నాయనే నిర్ధారణకు వచ్చింది. ఇదివరకు రాష్ట్రవ్యాప్తంగా చోటు చేసుకున్న దేవాలయాలపై దాడులు.. విగ్రహాల విధ్వంసం వంటి ఘటనలన్నింటినీ ఈ జాబితాలోకే చేర్చింది. ఎవరు, ఏది

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3eo2LJx
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour