Thursday, 4 March 2021

ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌కు కేంద్రం భారీ ఊరట- నో సెన్సార్, నో రిజిస్ట్రేషన్‌కు హామీ

ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌లో ఉంచే కంటెంట్‌పై దేశవ్యాప్తంగా సుప్రీంకోర్టుతో పాటు సాధారణ ప్రజలు సైతం అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నా... పట్టించుకోని కేంద్రం ... తాజాగా వారికి ఊరటనిచ్చేలా రెండు కీలక నిర్ణయాలు తీసుకుంది. వీటిపైనా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. తాజాగా సుప్రీంకోర్టు ఆగ్రహం తర్వాత ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌ ప్రతినిధులతో భేటీ అయిన కేంద్ర సమాచార ప్రసార శాఖ వారికి ఇచ్చిన

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3bhZucq
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour