Thursday, 18 March 2021

బెంగాల్ లో దీదీ ఆట ముగిసింది , ఇది అభివృద్ధికి సమయం : విరుచుకుపడిన ప్రధాని మోడీ

పశ్చిమబెంగాల్లో ఎన్నికల సందర్భంగా రాజకీయ పరిణామాలు శరవేగంగా మారుతున్నాయి. బెంగాల్లో అధికార పార్టీ తృణమూల్ కాంగ్రెస్, అధికారంలోకి రావాలని తీవ్ర ప్రయత్నాలు చేస్తున్న పార్టీ బిజెపి ల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. ఏకంగా ప్రధాని నరేంద్రమోడీ రంగంలోకి దిగి పశ్చిమ బెంగాల్లో ఎన్నికల ప్రచారాన్ని కొనసాగిస్తున్నారు. ఈరోజు బెంగాల్ లోని పురులియా జిల్లాలో ర్యాలీలో ప్రసంగించిన

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/2OJo11K
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour