Tuesday, 23 March 2021

శ్రీలంక యుద్ధ నేరాలపై నేడు ఐరాసలో ఓటింగ్‌-తమిళ ఎన్నికల వేళ భారత్‌ కీలక నిర్ణయం

శ్రీలంకలో సింహళీయులకూ, తమిళులకూ మధ్య దశాబ్దాల పాటు సాగిన అంతర్యుద్ధంలో తీవ్ర మానవ హక్కుల ఉల్లంఘన జరిగింది. మెజారిటీగా ఉన్న సింహళీయులు మైనార్టీలపై సాగించిన అకృత్యాలు అన్నీ ఇన్నీ కావు. చివరికి తమిళ టైగర్స్‌ ఈలం ఆవిర్భావం నుంచి దాన్ని తుడిచిపెట్టే వరకూ సింహళీయుల ఆధిపత్యం అడుగడుగునా కనిపిస్తుంది. టైగర్స్‌ను అయితే తుడిచిపెట్టగలిగిన శ్రీలంక ప్రభుత్వం ఈ

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3vUjudt
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour