Tuesday, 23 March 2021

న్యాయం దక్కట్లేదు -ఆ రెండే కారణాలు -డబ్బు లేకుండా చేయగలరా? -జస్టిస్ ఎన్వీ రమణ అనూహ్య వ్యాఖ్యలు

మరో నెల రోజుల్లో భారత ప్రధాన న్యాయమూర్తి(సీజేఐ) పదవి చేపట్టనుండగా, దేశంలో న్యాయవ్యవస్థ పనితీరు, పేదలకు అందుతోన్న న్యయ సహాయంపై జస్టిస్ ఎన్వీ రమణ అనూహ్య వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుత సీజేఐ జస్టిస్ ఎస్ఏ బోబ్డే పదవీకాలం ఏప్రిల్ 23తో ముగియనుండగా, ఆయన తర్వాత సుప్రీంకోర్టులో అత్యంత సీనియరైన రమణకే ఛాన్స్ ఉంది. సదరు ప్రక్రియకు సంబంధించి

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3scu9y8
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour