Monday, 22 March 2021

తెలంగాణలో రోజురోజుకూ కొత్త కేసుల పెరుగుదల: గ్రేటర్ హైదరాబాద్‌లో సెంచరీ మార్క్

హైదరాబాద్: తెలంగాణలో రోజురోజుకూ కరోనా వైరస్ కొత్త కేసుల సంఖ్య పెరుగుతూనే ఉంది. రోజువారీ కేసుల సంఖ్య క్రమం తప్పకుండా ఎగబాకుతోంది. పదుల సంఖ్యలో కొత్త కేసులు నమోదవుతున్నాయి. అధికార యంత్రాంగాన్ని బెంబేలెత్తిస్తున్నాయి. ఈ పరిణామాల మధ్య పాఠశాలలను మూసివేయాలనే అంశాన్ని కేసీఆర్ సర్కార్ పరిశీలిస్తోంది. రోజువారీ కేసుల పెరుగుదల ఇదే తరహాలో కొనసాగితే.. రాష్ట్రవ్యాప్తంగా స్కూళ్లను

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3tMUCTi
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour