Sunday, 28 March 2021

శబరిమల పరిరక్షణకు కొత్త చట్టం -ఎల్డీఎఫ్, యూడీఎఫ్‌ మధ్య ఫ్రెండ్లీ మ్యాచ్ -కేరళ ప్రచారంలో రాజ్‌నాథ్

కేరళ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో శబరిమల ఆలయం ప్రధానాంశంగా నిలిచింది. ప్రఖ్యాత శబరిమల అయ్యప్ప దేవాలయంలో ఏళ్లుగా కొనసాగుతోన్న సంప్రదాయాలు, ఆచారాల పరిరక్షణ కోసం ప్రత్యేక చట్టాన్ని తీసుకొస్తామని రక్షణ మంత్రి, బీజేపీ సీనియర్ నేత రాజ్‌నాథ్ సింగ్ చెప్పారు. శబరిమల పరిరక్షణకు బాగా ఆలోచించిన తర్వాతే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన తెలిపారు. అసెంబ్లీ ఎన్నికల్లో

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/2PFoTVq
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour