Sunday, 28 March 2021

వైమానిక దళం మరింత పటిష్టం: మరిన్ని రాఫెల్ జెట్ ఫైటర్లు: త్వరలో ఎంట్రీ

న్యూఢిల్లీ: భారత వైమానిక దళం మరింత బలోపేతం కానుంది. ఇప్పటికే అత్యాధునికమైన రాఫెల్ యుద్ద విమానాలు వాయుసేనను శతృదుర్భేద్యంగా మార్చాయి. సరిహద్దుల్లో గగనతల నిఘా పటిష్టమైంది. డేగ కళ్లతో పహారా కాస్తోంది వైమానిక దళం. తాజాగా మరో 10 రాఫెల్ యుద్ధ విమానాలు భారత్‌కు రానున్నాయి. నెలరోజుల వ్యవధిలో దశలవారీగా 10 రాఫెల్ జెట్ ఫైటర్లు వాయుసేనలో

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3w4Edvi
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour