Sunday, 28 March 2021

వైఎస్ జగన్ ప్రతిష్ఠాత్మక ప్రాజెక్ట్ మరింత వెనక్కి: ఏడాది తరువాతే: జాప్యానికి కారణాలివే

అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రతిష్ఠాత్మకంగా భావిస్తోన్న ప్రాజెక్ట్.. కొత్త జిల్లాల ఏర్పాటు. ఈ ప్రక్రియ మరింత జాప్యం కానుంది. కనీసం ఇంకో ఏడాది తరువాతే రాష్ట్రంలో కొత్త జిల్లాలు ఏర్పాటయ్యే అవకాశాలు ఉన్నాయి. వచ్చే ఏడాది జనవరిలో దీనిపై ఓ కీలక ప్రకటన వెలువడుతుందనే అంచనాలు వ్యక్తమౌతున్నాయి. ఈ ప్రక్రియ కనీసం పది నెలల

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3w5k4oX
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour