Wednesday, 10 March 2021

కేరళ ఎన్నికలు... 33 మంది సిట్టింగులకు విజయన్ షాక్... అభ్యర్థుల తొలి జాబితా విడుదల...

కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో సీపీఎం తరుపున పోటీ చేయనున్న అభ్యర్థుల తొలి జాబితాను ముఖ్యమంత్రి పినరయి విజయన్ విడుదల చేశారు. ఇందులో మొత్తం 83 మంది అభ్యర్థులను ప్రకటించారు. ఐదుగురు మంత్రులతో సహా 33 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలకు విజయన్ షాకిచ్చారు. వారి స్థానంలో కొత్తవాళ్లకు అవకాశం ఇచ్చారు. జాబితాలో చోటు దక్కనివారికి పార్టీ పరంగా ప్రాధాన్యత

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/2PTwjVb
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour