Thursday, 4 March 2021

బెంగళూరులో ఉంటున్నారా..జాగ్రత్త: కరోనా వ్యాప్తి వేగంగా ఉందని సైంటిస్టుల హెచ్చరిక..!

భారత్‌ను మరోసారి కరోనా కలవరపెడుతోంది. కేసులు తగ్గిపోయాయని ఊపిరి తీసుకుంటున్న నేపథ్యంలో మళ్లీ క్రమంగా కేసులు పెరుగుతుండటం వాటి వ్యాప్తి వేగంగా ఉండటంతో ఆందోళన వ్యక్తం చేస్తోంది ప్రభుత్వం. ఇప్పటికే పలు రాష్ట్రాలకు కేంద్ర బృందాలు వెళ్లి అక్కడి పరిస్థితిని సమీక్షిస్తున్నాయి. కేసులు వేగంగా వ్యాప్తి చెందుతున్న రాష్ట్రాల్లో కర్నాటక కూడా ఉంది. ముఖ్యంగా ఆ రాష్ట్ర

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3bgL7oJ
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour