Saturday, 20 March 2021

నిమ్మగడ్డ పిటిషన్‌పై ట్విస్ట్‌-నాట్‌ బిఫోర్‌ మీ అన్న న్యాయమూర్తి-గవర్నర్‌కు లేఖల లీకుపై

ఏపీలో వైసీపీ ప్రభుత్వం వర్సెస్‌ ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్‌ కుమార్‌గా సాగిపోతున్న ముఖాముఖీ పోరులో రోజుకో ట్విస్ట్‌ తప్పడం లేదు. స్ధానిక సంస్ధల ఎన్నికల సందర్భంగా ఎస్‌ఈసీ నిమ్మగడ్డను టార్గెట్ చేస్తూ మంత్రులు చేసిన వ్యాఖ్యలపై గవర్నర్‌కు నిమ్మగడ్డ ఫిర్యాదు చేయగా.. అందులో ఆయన అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ అసెంబ్లీతో ప్రివిలేజ్ నోటీసులు ఇప్పించారు. వీటికి ఘాటుగా

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/2QqP5mX
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour