Saturday, 20 March 2021

వాట్సాప్‌ ఆగేది 55 నిమిషాలే - బెంగాల్లో అభివృద్ధి 55 ఏళ్లు ఆగిందన్న ప్రధాని మోడీ

పశ్చిమబెంగాల్లో అసెంబ్లీ ఎన్నికల ప్రచారం వాడీవేడిగా సాగుతోంది. వచ్చే నెలలో మొదలై ఎనిమిది విడతలుగా సాగే ఈ ఎన్నికల కోసం తృణమూల్‌ కాంగ్రెస్‌ అధినేత్రి, సీఎం మమతా బెనర్జీతో పాటు ప్రధాని మోడీ కూడా హోరాహోరీగా ప్రచారం సాగిస్తున్నారు. ఇందులో భాగంగా ఇరువురి మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. పశ్చిమబెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో పదేపదే అభివృద్ధిపై వ్యాఖ్యలు

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/2PbDQ1b
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour