Saturday, 20 March 2021

మంత్రి కేటీఆర్‌తో టీడీపీ ఎమ్మెల్యే గంటా భేటీ.. స్టీల్ ప్లాంట్ ఉద్యమంపై చర్చ.. వైజాగ్ రావాలని విజ్ఞప్తి...

తెలంగాణ ఐటీ,పురపాలక శాఖ మంత్రి కేటీఆర్‌ను శనివారం(మార్చి 20) టీడీపీ ఎమ్మెల్యే మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు కలిశారు. హైదరాబాద్‌లోని అసెంబ్లీ ప్రాంగణంలో కేటీఆర్‌తో గంటా భేటీ అయ్యారు. ఈ సందర్భంగా విశాఖ స్టీల్ ప్లాంట్ ఉద్యమంపై చర్చించారు. ఆంధ్రుల పోరాటానికి మద్దతుగా టీఆర్ఎస్ నేతలు కూడా విశాఖపట్నం రావాలని కోరారు. గంటా విజ్ఞప్తిపై మంత్రి కేటీఆర్

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3r2SCo3
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour