Tuesday, 30 March 2021

జో బిడెన్ చర్యలు అనూహ్యం: కొలంబియా జడ్జిగా రూపా పుట్టగుంట నామినేట్: పాకిస్తానీ సహా

వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు జో బిడెన్.. మరో అనూహ్య నిర్ణయాన్ని తీసుకున్నారు. ఆయన తీసుకున్న చర్యలు యూఎస్ ఫెడరల్ జడ్జ్‌షిప్ చరిత్రలోనే తొలిసారిగా భావిస్తున్నారు. కొత్తగా ఫెడరల్ న్యాయస్థానాలకు ఆయన 11 మంది న్యాయమూర్తులను నామినేట్ చేశారు. భిన్నత్వంలో ఏకత్వం ప్రస్ఫూటించింది. ఆ 11 మందిలో ఓ ముస్లిం సహా నల్ల జాతీయులు, ఆసియన్ అమెరికన్లు ఉన్నారు.

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3dnktui
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour