రాష్ట్రంలో కరోనా కేసులు మళ్లీ విజృంభిస్తుండటంతో... పోలీసులు కఠినంగా నిబంధనలు అమలుచేస్తున్నారు. మాస్క్ ధరించకుండా రోడ్డు పైకి వచ్చేవారికి జరిమానా విధిస్తున్నారు. ముఖ్యంగా హైదరాబాద్లోని షాపింగ్ మాల్స్,ప్రధాన కూడళ్లు,ఇతరత్రా చోట్ల పోలీసులు ముమ్మరంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. మాస్క్ ధరించకుండా వచ్చేవారికి రూ.1000 జరిమానా విధిస్తున్నారు. మంగళవారం(మార్చి 30) జవహర్నగర్ పోలీసులు స్పెషల్ డ్రైవ్ నిర్వహించి మాస్క్ ధరించని 20 మందికి రూ.1000 చొప్పున జరిమానా విధించారు.
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/39uLB9I
https://ift.tt/eA8V8J
Subscribe to:
Post Comments (Atom)
NEWS UPDATED
విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!
విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...
https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour
-
న్యూఢిల్లీ: కరోనా వైరస్ మహమ్మారి పంజా విసురుతోన్న వేళ.. నాలుగు రోజుల పాటు టీకా ఉత్సవాన్ని కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన సందర్భంలో..దేశంలో కొ...
-
దేశవ్యాప్తంగా పెరుగుతున్న కరోనా కేసులు విద్యార్దులకు కంటిమీద కునుకులేకుండా చేస్తున్నాయి. సరిగ్గా పరీక్షల వేళ కరోనా కల్లోలం పరీక్షలపై వారిని ...
-
భారతదేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. ఇక తెలంగాణ రాష్ట్రంలోనూ కరోనా కేసులు పెరుగుతున్న తీరు ఆందోళన కలిగిస్తుంది. కరోనా మహమ్మారి తెలుగు ర...
-
దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది . కరోనా సెకండ్ వేవ్ కరాళ నృత్యం చేస్తుంది. కరోనా మహమ్మారి నుండి కాపాడుకోండి అని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్...
-
తెలంగాణ ఐటీ,పురపాలక మంత్రి కేటీఆర్ సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్గా ఉంటారో అందరికీ తెలిసిందే. ట్విట్టర్లో తన దృష్టికి వచ్చే సమస్యలపై వెంటనే స...

No comments:
Post a Comment