Tuesday, 30 March 2021

మాస్క్‌ లేకుండా రోడ్డెక్కుతున్నారా.. రూ.1000 జరిమానా తప్పదు.. హైదరాబాద్‌ పోలీస్ టఫ్ యాక్షన్..

రాష్ట్రంలో కరోనా కేసులు మళ్లీ విజృంభిస్తుండటంతో... పోలీసులు కఠినంగా నిబంధనలు అమలుచేస్తున్నారు. మాస్క్ ధరించకుండా రోడ్డు పైకి వచ్చేవారికి జరిమానా విధిస్తున్నారు. ముఖ్యంగా హైదరాబాద్‌లోని షాపింగ్ మాల్స్,ప్రధాన కూడళ్లు,ఇతరత్రా చోట్ల పోలీసులు ముమ్మరంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. మాస్క్ ధరించకుండా వచ్చేవారికి రూ.1000 జరిమానా విధిస్తున్నారు. మంగళవారం(మార్చి 30) జవహర్‌నగర్ పోలీసులు స్పెషల్ డ్రైవ్ నిర్వహించి మాస్క్ ధరించని 20 మందికి రూ.1000 చొప్పున జరిమానా విధించారు.

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/39uLB9I
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour