Tuesday, 30 March 2021

కరోనా మరణ మృదంగం .. తాజాగా 354 మంది మృతులు, కేసుల్లో టాప్ 10 నగరాలివే

భారతదేశంలో కరోనా కేసులు కాస్త తగ్గుతున్నట్లు కనిపించినా, మరణాల సంఖ్య మాత్రం రోజురోజుకు పెరుగుతోంది. గత 24 గంటల్లో ఇండియాలో 53,480 కరోనా కొత్త కేసులు నమోదు కాగా 354 మంది మరణించారు. ప్రస్తుతం భారతదేశంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 1, 21 ,49, 335 కు చేరుకుందని ఆరోగ్య మంత్రిత్వ శాఖ గణాంకాలు చెప్తున్నాయి.

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3fpHU93
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour