Tuesday, 30 March 2021

విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ మంటలు - హైకోర్టులో మాజీ జేడీ లక్ష్మీనారాయణ పిల్‌

విశాఖ ఉక్కు ప్లాంట్‌ ప్రైవేటీకరణ కోసం కేంద్రం ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఏపీలో కాకరేపుతోంది. ఇప్పటికే విశాఖలో స్టీల్‌ ప్లాంట్‌ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా సాగుతున్న ఉద్యమానికి మద్దతు పెరుగుతుండగా.. దీనికి మద్దతునిస్తున్న వారు ఒక్కొక్కరుగా న్యాయపోరాటానికి దిగుతున్నారు. విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఇప్పటికే ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్‌ ప్రజాప్రయోజన వాజ్యం దాఖలు

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/2PJjo7P
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour