Tuesday, 30 March 2021

తిరుపతి ఉపఎన్నిక: ఈ ప్రాంతానికి జగన్ చేసిందేంటి? వ్యక్తిగత సేవకు ఎంపీ టికెట్టా? బీజేపీ ఎన్నికల నినాదమిదే...

తిరుపతి ఉపఎన్నిక వేళ వైసీపీ-బీజేపీ మధ్య మాటల యుద్దం నడుస్తోంది. నిన్న వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి,బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు మధ్య ట్విట్టర్ వేదికగా వాడి వేడి మాటల తూటాలు పేలిన సంగతి తెలిసిందే. తాజాగా బీజేపీ రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు వైసీపీపై ఘాటు వ్యాఖ్యలతో విరుచుకుపడ్డారు. వ్యక్తిగత సేవ చేసినందుకు గురుమూర్తికి ఎంపీ

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3m2QXxQ
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour