Tuesday, 30 March 2021

ఆకు రౌడీలు.. లాఠీలతో భయపెట్టలేరు -ఏసుక్రీస్తుకు యూదా, కేరళకు విజయన్ ద్రోహం -ప్రధాని మోదీ సంచలనం

కేరళలో బీజేపీ, ఆర్ఎస్ఎస్ కార్యకర్తలపై సాగుతోన్న దురాగతాలను ప్రశ్నిస్తూ ప్రధాని నరేంద్ర మోదీ అచ్చంగా ఆందోళన జీవిలా మాట్లాడారు. లెఫ్ట్ సర్కారు దమనకాండను నిరసిస్తూ.. ‘ఆకురౌడీల్లారా.. మీ లాఠీలతో మమ్మల్ని భయపెట్టలేరు' అని గర్జించారు. ఏసుక్రీస్తుకు ఆయన శిశ్యుల్లో ఒకరైన యూదా తలపెట్టిన ద్రోహాన్ని, శబరిమలలో హిందువుల ఆత్మగౌరవాన్ని గుర్తుచేస్తూ సంచలన వ్యాఖ్యలు చేశారు. సీఎం కేసీఆర్‌కు

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3dhvDAX
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour