Saturday, 27 March 2021

సెకండ్ వేవ్ మరింత ప్రమాదం.. జాగ్రత్తలు తప్పనిసరి... కరోనా గురించి నిపుణుల వార్నింగ్

కరోనా వైరస్ సెకండ్ వేవ్ కొనసాగుతోంది. తొలి విడత కన్నా రెండో విడత ప్రమాదం అని నిపుణులు హెచ్చరిస్తున్నారు. జాగ్రత్తలు పాటించాలని పదే పదే సూచిస్తున్నారు. కరోనా రీ ప్రొడక్షన్ రేట్ 19 రాష్ట్రాల్లో ఎక్కువగా ఉందని వివరించారు. రీ ప్రొడక్షన్ రేట్ జాతీయ స్థాయిలో 1.65 ఉండగా.. కర్ణాటకలో 1.66 ఉందని డాక్టర్ గిరిధర్ బాబు

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3fnADGH
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour