Saturday, 27 March 2021

కరోనా వారియర్స్ ను తొలగిస్తారా ? ఇదేనా జగన్ రెడ్డి ఇచ్చే గౌరవం : టీడీపీ నేత పట్టాభి ఫైర్

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా కేసులు తీవ్రంగా పెరుగుతున్న సమయంలో ఫ్రంట్ లైన్ వారియర్స్ ను విధుల నుంచి తొలగించడం పై టిడిపి నేత పట్టాభి తీవ్రంగా మండిపడ్డారు. సీఎం జగన్ మోహన్ రెడ్డి పూర్తి అలసత్వంతో వ్యవహరిస్తున్నారని, ప్రాణాలకు తెగించి విధులు నిర్వర్తించిన కరోనా వారియర్స్ విషయంలో ప్రభుత్వ తీరు తీవ్ర అభ్యంతరకరంగా ఉందని టిడిపి జాతీయ

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3df8iQj
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour