Saturday, 27 March 2021

ఆర్మీ ఆస్పత్రి నుండి ఎయిమ్స్ కు భారత రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ .. ఆయన ఆరోగ్యంపై మోడీ ఆరా !!

భారతదేశ రాష్ట్రపతి, దేశ ప్రథమ పౌరుడు రామ్ నాథ్ కోవింద్ స్వల్ప అనారోగ్యానికి గురైన విషయం తెలిసిందే . రామ్ నాథ్ కోవింద్ ఛాతీ అసౌకర్యానికి గురైనట్లుగా చేసిన ఫిర్యాదు తర్వాత ఆయన ఆరోగ్య పరిస్థితిని సమీక్షించడానికి ఢిల్లీలోని ఆర్మీ ఆసుపత్రిలో ఆయనను చేర్చారు. అధ్యక్షుడు రామ్ నాథ్ కోవింద్ ఆరోగ్య పరిస్థితిపై తదుపరి పరిశీలన కోసం,

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/2PzRNpS
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour