Monday, 22 March 2021

అర్హులైన‌ 57 ఏళ్లు నిండిన వాళ్ళంద‌రికీ పెన్ష‌న్లు.!ప్ర‌భుత్వ ప‌రిశీల‌న‌లో మరో బృహత్కర పథకం..!

హైద‌రాబాద్ : తెలంగాణ ప్రభుత్వం మరో బృహత్కర పథకానికి శ్రీకారం చుట్టబోతున్నట్టు తెలుస్తోంది. యాభైఏడు ఏండ్లు నిండిన అర్హులైన వాళ్ళంద‌రికీ పెన్షన్లు ఇచ్చే ఆలోచ‌న ప్ర‌భుత్వ ప‌రిశీల‌న‌లో ఉంద‌ని రాష్ట్ర పంచాయ‌తీరాజ్, గ్రామీణ‌భివృద్ధి, గ్రామీణ మంచినీటి స‌ర‌ఫ‌రాశాఖ‌ల‌ మంత్రి ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్ రావు చెప్పారు. రెండో అసెంబ్లీ, 2021-22 సంవ‌త్స‌ర‌ బ‌డ్జెట్ స‌మావేశాల్లో భాగంగా ప్ర‌శ్నోత్త‌రాల‌లో శాస‌న

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/2ONrQmN
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour