Monday, 22 March 2021

ఉద్యోగులను దిల్ ఖుష్ చేసేలా... పీఆర్సీపై కేసీఆర్ ప్రకటన... అవుట్ సోర్సింగ్,కాంట్రాక్ట్ ఉద్యోగులకూ వర్తింపు...

తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు ముఖ్యమంత్రి కేసీఆర్ శుభవార్త చెప్పారు. అసెంబ్లీ వేదికగా 30శాతం ఫిట్‌మెంట్ ప్రకటించారు. కొత్త పీఆర్సీ ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి వస్తుందన్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని బేరీజు వేసుకుని... టీఎన్జీవో ఉద్యోగ సంఘం,పీఆర్టీయూ నేతలతో చర్చించాకే ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు. కరోనాతో నెలకొన్న ఆర్థిక మాంద్యం వల్లే వేతన సవరణ కాస్త ఆలస్యమైందన్నారు.

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/38ZXsfC
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour