Monday, 22 March 2021

స్టూడెంట్స్‌కు జగన్ సర్కార్ గుడ్‌న్యూస్: ఒంటిపూట బడులు ఎప్పట్నుంచంటే: కొత్త టైమ్ టేబుల్ ఇదే

అమరావతి: రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థులు తీపి కబురు వినిపించింది. మండుటెండల్లో పన్నీటిజల్లులాంటి సమాచారం అది. వేసవి కాలం ప్రారంభంలోనే ఎండ తీవ్రత అదర గొడుతోన్న ప్రస్తుత పరిస్థితుల్లో వైఎస్ జగన్ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం లక్షలాది మంది విద్యార్థులకు ఊరట కలిగించేదే. రోజురోజుకు ముదురుతున్న ఎండలను దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం.. ఒంటిపూట బడుల షెడ్యూల్‌ను ఖరారు

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3lAxtAC
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour