Saturday, 20 March 2021

అత్యాచారయత్నం... కొడవలితో కామాంధుడి మర్మాంగాలు కోసేసిన మహిళ... ఇద్దరిపై కేసు నమోదు...

తనపై బలత్కారం చేయబోయిన కామాంధుడి పట్ల గట్టిగా ప్రతిఘటించిన ఓ మహిళ కొడవలితో అతని మర్మాంగాలను కోసేసింది. రాత్రిపూట ఇంట్లోకి చొరబడ్డ ఆ కామాంధుడు ఆమెపై అత్యాచారానికి యత్నించాడు. దీంతో గట్టిగా ప్రతిఘటించిన మహిళ కొడవలితో అతనిపై దాడి చేసింది. అనంతరం అర్ధరాత్రి పోలీస్ స్టేషన్‌కు వెళ్లి అతనిపై ఫిర్యాదు చేసింది. ఆమె ఫిర్యాదు మేరకు అతనిపై

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3s9jx34
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour