Wednesday, 10 March 2021

వైసీపీ గూండాలకు పోలింగ్ కేంద్రాల్లో ఏం పని .. దొంగ ఓట్ల వెనుక ఆ ఎమ్మెల్యే సోదరుడు : చంద్రబాబు ఫిర్యాదు

ఏపీలో మున్సిపల్ ఎన్నికలు కొనసాగుతున్నాయి. ఈ మున్సిపల్ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న రాజకీయ పార్టీలు హోరాహోరీగా తలపడ్డాయి. ఈరోజు ఓటర్లు ఓటు హక్కును వినియోగించుకుని తమ తుది తీర్పును ఇవ్వనున్నారు. ఈ నేపథ్యంలో నేడు ఎన్నికల పోలింగ్ సమయంలో జరుగుతున్న ఘటనలపై టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యారు. మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో ఎవరికి

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3byU39g
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour