Wednesday, 17 March 2021

బెంగళూరు టు జైపూర్: 32 వేల అడుగుల ఎత్తులో.. కళ్లు తెరిచిన పసికందు

బెంగళూరు: బెంగళూరు-జైపూర్ ఇండిగో విమానంలో అరుదైన ఘటన చోటు చేసుకుంది. ఓ మహిళ పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చారు. విమాన సిబ్బంది సహకారంతో తోటి ప్రయాణికురాలైన ఓ డాక్టర్ ఆమెకు పురుడు పోశారు. తల్లి, బిడ్డ క్షేమంగా ఉన్నారని ఇండిగో విమానయాన సంస్థ యాజమాన్యం, జైపూర్ విమానాశ్రయం అధికారులు వెల్లడించారు. భూమికి 32 వేల అడుగుల ఎత్తులో విమానం

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3vAPiny
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour