Wednesday, 17 March 2021

సిఐడీ నోటీసులు , తనపై నమోదైన కేసులపై చంద్రబాబు న్యాయపోరాటం .. రేపు హైకోర్టులో పిటీషన్

అమరావతి భూముల అక్రమాల వ్యవహారంలో చంద్రబాబు ఈనెల 23వ తేదీన విచారణకు హాజరు కావాలని ఏపీ సిఐడి నిన్న చంద్రబాబుకు నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే . ఎస్సీ ఎస్టీ చట్టం తో సహా 10 సెక్షన్ల కింద చంద్రబాబుపై కేసు నమోదు చేసి ఈనెల 23వ తేదీన విచారణకు హాజరవ్వాలని చంద్రబాబుకు నోటీసు అందించారు.

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3cCQFK0
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour